31.2 C
Hyderabad
April 19, 2024 05: 39 AM
Slider శ్రీకాకుళం

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

srikakulam

శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.డిల్లేశ్వరరావు, పి.భార్గవి, బి.జాహ్నవి నీలిమ లకు రిమ్స్ ఆప్తాలమిస్టు బి.వినీత  వైయస్సార్  కంటివెలుగులో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాల ఫ్రేములను అందించారు. హెడ్ మాష్టర్ దేవదత్తానంద్ కంటివెలుగు ప్రోగ్రాం స్పష్టమైన చూపుకోసం కంటి అద్దాలను అందించటం చాలా ఉపయుక్తమన్నారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు హరినాధమ్, మూర్తి, సీతారామ్, ఆదిత్య, క్రాప్ట్ శ్రీనివాసరావు, ఆర్ట్ శ్రీలక్శ్మి, సుజాత, ఉమా పాల్గొన్నారు.

Related posts

E-KYC పై పుకార్లు: ఆధార్ కేంద్రాల వద్ద తొక్కిసలాట

Satyam NEWS

అంబేద్క‌ర్ జ‌యంతి రోజునే విచిత్ర వేష‌ధార‌ణ‌లో ఓ వ్య‌క్తి…!

Satyam NEWS

కోడ్ స్ప్రింట్ సిబిఐటి  మధ్య అవగాహన ఒప్పందం

Satyam NEWS

Leave a Comment