32.7 C
Hyderabad
March 29, 2024 10: 46 AM
Slider ఖమ్మం

సీతారామ పనుల్లో వేగం పెంచాలి

#MLA Venkataveeraiah

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య అన్నారు. కలెక్టర్‌ సత్తుపల్లి మండలం యాతాలకుంట లో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌ పనులు ముమ్మరంగా చేపట్టి, పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్ట్‌ క్రింద భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేత చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. టన్నెల్‌ పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. మెషినరీ, పనివాళ్లను పెంచాలని, పనులు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అన్నారు.

Related posts

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తల వత్తిడి

Satyam NEWS

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

Satyam NEWS

బిడ్డ‌ల‌తో క‌న్న త‌ల్లుల ఆవేద‌న‌…భ‌ర్త‌ల కోసం నిరీక్ష‌ణ‌..!

Satyam NEWS

Leave a Comment