32.2 C
Hyderabad
March 28, 2024 22: 02 PM
Slider గుంటూరు

స్కూలుకు పంపిన కోడిగుడ్లలో పురుగులు

#spoildeggs

గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఒక స్కూల్ లో ఎక్కడా జరగని దారుణం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపించారు. తల్లిదండ్రులు ఆ పురుగుల కోడి గుడ్లను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. తిలక్ స్కూల్ లో ఈ దారుణం చోటు చేసుకున్నది. తరచూ ఉడకని అన్నం తినలేక విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం ఇలా సుమారు 70 మంది విద్యార్థులకు కోడిగుడ్లు,  అన్నం పెడుతున్నది. నలబై మందికి పైగా విద్యార్థులు తినకుండా దాన్ని పారబోశారు.

Related posts

ఇద్దరు నానీలకు మళ్లీ మంత్రి పదవి యోగం?

Satyam NEWS

అభ్యర్ధుల ఎంపికకు ఏడుగురు సభ్యులతో కమిటీ

Satyam NEWS

మళ్ళీ ప్రారంభమైన స్పందన భోజనాలు..

Satyam NEWS

Leave a Comment