36.2 C
Hyderabad
April 23, 2024 19: 11 PM
Slider హైదరాబాద్

మానసిక వికాసానికి  క్రీడలు ఎంతో అవసరం

#bandarilaxmareddy

మానసిక వికాసానికి , శారీరిక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరం అని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాందిని క్రికెట్ టోర్నమెంట్  కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా  బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్  పన్నాల దేవేందర్ రెడ్డి లు పాల్గోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం చాందిని క్రికెట్ టోర్నమెంట్

ఆర్గనైజర్ శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ టోర్నమెంట్లో 40 టీమ్స్ పాల్గొన్నాయి. విన్నర్స్ గా మల్లాపూర్ కు చెందిన రాయల్ కింగ్స్ – రన్నర్స్ గా అశోక్ నగర్ కు చెందిన సత్తి టీంలు విజేతగా నిలిచారు. విన్నర్స్ కి రూ.10000/-లు రన్నర్స్ కి  రూ. 5000/- లు ట్రోఫీ మరియు మెడల్స్, బహుమతుల ను బండారి లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కటార్ల భాస్కర్, యాదగిరి యాదవ్, రాజగోపాల్ సారు, నాగారం బాబు, సంపత్ గౌడ్ , అశోక్ నగర్ యూత్ మెంబర్స్ పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

నటుడిగా రాణించాలనుకుంటున్న మరో ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి

Satyam NEWS

పీఎం కేర్స్ నిధికి విశాఖపట్నం పోర్టు ట్రస్టు రూ.కోటి

Satyam NEWS

రైతు బజార్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ…!

Satyam NEWS

Leave a Comment