24.7 C
Hyderabad
March 29, 2024 05: 48 AM
Slider ఆధ్యాత్మికం

వరలక్ష్మీదేవిగా విజయవాడ కనక దుర్గమ్మ

#kanakadurgamma

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా  పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వెండి కలవ పూలతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈరోజు వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

అమ్మవారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాణిమోహన్ తొలి పూజలు నిర్వహించారు.

Related posts

జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ సునామీలో బిఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది

Satyam NEWS

మాదిగలను మోసం చేసిన బిజెపి

Satyam NEWS

Leave a Comment