36.2 C
Hyderabad
April 16, 2024 20: 55 PM
Slider ఆంధ్రప్రదేశ్

కరోనాపై పోరాటానికి శ్రీచైతన్య విరాళం రూ.కోటి

srichaitanya

కరోనా మహమ్మారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాలని శ్రీచైతన్య విద్యా సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి కోటి రూపాయల విరాళం అందచేశారు. కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటం మంచి ఫలితాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Related posts

ఉజ్జయిని మహాకాల్ ఆలయం వరకూ రోప్ వే

Satyam NEWS

హైజంప్ పోటీలో ప్రథమ స్థానం సంపాదించిన మోదాల పరమేష్ కు అభినందన

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

Leave a Comment