34.2 C
Hyderabad
April 23, 2024 14: 00 PM
Slider నల్గొండ

వైభవంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి జాతర

#PCC President Uttamkumar Reddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ కంఠమహేశ్వర స్వామి జాతర ఆదివారం గౌడ సంఘ కులస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ కంఠమహేశ్వర స్వామి  దేవాలయంలో పూజలు నిర్వహించారు.

ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, పైరు పంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. అనంతరం  టి‌పి‌సి‌సి చీఫ్ ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గౌడ సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Related posts

Patanjali High Cholesterol Medicine

Bhavani

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మళ్లీ రాహుల్ గాంధీ

Satyam NEWS

డ్రైనేజీ రిపేరుతో పగిలిన మంచినీటి పైపు

Bhavani

Leave a Comment