28.7 C
Hyderabad
April 20, 2024 10: 22 AM
Slider అనంతపురం

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి వారి రథోత్సవం

maddanesweraswamy

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో శ్రీ మద్దానేశ్వర స్వామి 76 వ రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా అశేష జనవాహిన మధ్య జరిగింది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలనుండే కాకుండా కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాయదుర్గం సిఐ తులసీరాం, దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసులు ఏర్పాట్లను బందోబస్తు పర్యవేక్షించారు.

Related posts

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

Bhavani

తాగుబోతు కొడుకు తల్లినే నరికేశాడు

Satyam NEWS

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

Bhavani

Leave a Comment