37.2 C
Hyderabad
March 29, 2024 17: 21 PM
Slider కర్నూలు

శివనామ స్మరణతో మార్మోగిపోతున్న శ్రీశైలం ఆలయం

#Mahashivratri Brahmotsavam

శ్రీశైలం ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ అందించనున్నారు.
నంది వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. నేడు శ్రీశైలానికి 2లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

అర్చకులకు 100% వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు

Satyam NEWS

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బ్రహ్మరథం పట్టిన ఏలూరు ప్రజలు

Satyam NEWS

పోలీస్ కమిషనర్ ని కలిసిన నలుగురు ఏసీపీలు

Bhavani

Leave a Comment