32.2 C
Hyderabad
March 29, 2024 00: 40 AM
Slider నిజామాబాద్

వీది కుక్కల దాడిలో 31 గొర్రెలు మృతి

#streetdogs

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేసాయి. గ్రామానికి చెందిన బొల్లారపు నడిపి మల్లయ్యకు చెందిన కొట్టంలో ఉన్న గొర్రెలపై దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 31 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దాంతో బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనకు జీవనాధారమైన గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో తనకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Related posts

సీఎం జగన్ పర్యటన.. విశాఖ రేంజ్ డీఐజీ పరిశీలన…!

Satyam NEWS

బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం

Bhavani

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Bhavani

Leave a Comment