35.2 C
Hyderabad
April 24, 2024 12: 00 PM
Slider నిజామాబాద్

కొనసాగుతున్న ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సమ్మె

field assistants

బిచ్కుంద మండల కేంద్రంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మోకాలపై కూర్చుని తమ నిరసనను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ  తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి తమని తమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గణపతి ఉపాధ్యక్షులు బాలయ్య కార్యదర్శి వీరేశం చిన్నమొల్ల సాయిలు, సీమ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ నాగ్ గొండు వెంకట్రెడ్డితోపాటు  ఆయా గ్రామాల్లో క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

ఘరానా మోసం

Murali Krishna

విజ‌య‌న‌గ‌రం పోలీసుల అదుపులో సెంచ‌రీ దొంగ‌@114 థెప్ట్స్..!

Satyam NEWS

Leave a Comment