31.2 C
Hyderabad
February 14, 2025 19: 21 PM
Slider నిజామాబాద్

కొనసాగుతున్న ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సమ్మె

field assistants

బిచ్కుంద మండల కేంద్రంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మోకాలపై కూర్చుని తమ నిరసనను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ  తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి తమని తమ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గణపతి ఉపాధ్యక్షులు బాలయ్య కార్యదర్శి వీరేశం చిన్నమొల్ల సాయిలు, సీమ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ నాగ్ గొండు వెంకట్రెడ్డితోపాటు  ఆయా గ్రామాల్లో క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

Related posts

కమలాసన్ పిలుపునకు వేగంగా స్పందించిన యువత

Satyam NEWS

ఆదివాసి హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోండి

Satyam NEWS

ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ విడుదల కావడం లేదు

Satyam NEWS

Leave a Comment