నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం, మావిళ్ళపాడు, మోడరన్ కాలేజ్ లో జూనియర్ ఇంటర్ చదువుతున్నఅద్దంకి అనూష (18) మిస్సింగ్ అయింది. ఉదయం కాలేజీకి వెళ్ళిన అద్దంకి అనూష సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలంటూ దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ ను బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు. బాలిక మిస్సింగ్పై కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
previous post
next post