40.2 C
Hyderabad
April 19, 2024 18: 33 PM
Slider రంగారెడ్డి

శంషాబాద్ హోటల్ లో విద్యార్ధి ఆత్మహత్య

suicde and black men

శంషాబాద్ ఒయో హొటర్ లో ఇంజనీరింగ్ విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ శ్రీ వాత్సవ అనే ఈ విద్యార్ధి నిన్న సాయంత్రంప శంషాబాద్ లోని ఒక ఒయో హొటల్  106 రూమ్ బుక్ చేసుకున్నాడు. గదిలో అచేతనంగా పడి ఉండటంతో హోటల్ వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.  

సుమిత్ శ్రీ వాత్సవ ను బెంగుళూరు వాసిగా గుర్తించారు. బెంగుళూరు లో ఇతనిపై మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంది. పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అమరావతి కి సంఘీభావం గా రాజంపేట టీడీపీ నేతల దీక్ష

Satyam NEWS

ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న జగన్: ఇప్పుడు మరో ఆశ్రమం

Satyam NEWS

జగ్జీవన్ జయంతి సందర్భంగా అన్నదానం

Satyam NEWS

Leave a Comment