39.2 C
Hyderabad
April 25, 2024 15: 48 PM
Slider కడప

వ్యవస్థ మార్పులపై విద్యార్థి సంఘాల ఆందోళన

#SFI Kadapa

విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పేరుతో తెస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కేంద్ర శాఖ పిలుపు మేరకు కడప జిల్లా రాజంపేటలో ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సర్వేపల్లి నరసింహ అధ్యక్షత వహించారు.

కరోనా మహమ్మారి మూలంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ నిరసన వ్యక్తం చేశారు. విద్యారంగంలో సంస్కరణలు పేరిట ఆన్ లైన్  పాఠాలు నిర్వహించాలని తలపెట్టారని దీని మూలంగా విద్యార్థులు నష్టపోతారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినాదాలు చేశారు.

Related posts

అర్హులకు ఇళ్ల స్థలాల పంపిణీ

Bhavani

ఉపయోగపడే మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

Satyam NEWS

ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్ రూం ఇల్లు

Satyam NEWS

Leave a Comment