ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి శానబోయిన అశోక్ తల్లి నర్సక్క ఆనారోగ్యంతో ఇటీవలే మరణించారు.
ఈవిషయం తెలుసుకున్న ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆమె మృతిచెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యాన్ని కల్పించారు.