27.7 C
Hyderabad
April 19, 2024 23: 24 PM
Slider వరంగల్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#Taslima

ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి శానబోయిన అశోక్ తల్లి నర్సక్క ఆనారోగ్యంతో  ఇటీవలే మరణించారు.

ఈవిషయం తెలుసుకున్న ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆమె మృతిచెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, మనోధైర్యాన్ని కల్పించారు.

Related posts

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు

Satyam NEWS

కలాం స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత్

Sub Editor

Leave a Comment