28.2 C
Hyderabad
April 20, 2024 12: 50 PM
Slider చిత్తూరు

యువకుని ప్రాణం తీసుకున్న పబ్జి గేమ్

#Suicide by Student

చిత్తూరు జిల్లా తిరుపతి లో పబ్జి గేమ్ ఒత్తిడి లోనై ఎం.తేజేశ్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటలో తోటి ఫ్రెండ్స్ తో అడలేక ఒత్తిడికి, నిరుత్సాహానికి లోనై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

మంగళం లో నివాసముంటున్న తేజేష్ తండ్రి భాస్కర్ టి టి డి లో  ఉద్యోగి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి అలిపిరి ఎస్.ఐ పరమేశ్వర నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బర్త్ డే గిఫ్ట్: అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం

Satyam NEWS

అగ్రిగోల్డ్ లే-అవుట్ సంస్థకు నోటీసులు

Satyam NEWS

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment