27.7 C
Hyderabad
April 26, 2024 04: 38 AM
Slider ఆధ్యాత్మికం

అరసవల్లి దేవాలయం మాదిరిగా నే…పార్వతీ పురంలో కూడా…!

#ayyappatemple

సిక్కోలు జిల్లా లో అరసవల్లి శ్రీ సూర్య నారాయుని దేవాలయం లో ఎలాగైతే రధ సప్తమి నాడు సూర్యుని కిరణాలు… గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకుతాయే అలా నే పొరుగున ఉన్న పార్వతీ పురం మన్యం జిల్లా లో ఆ మాదిరిగానే జరిగింది.

పార్వతిపురం పట్టణంలో ఉన్న దుర్గ చెట్టు ఆవరణంలో అయ్యప్ప స్వామి దేవాలయము లో ఆ అద్భుతం జరిగింది..దుర్గ చెట్టు ఆవరణంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో సూర్య భగవాను… కిరణాలు అయ్యప్ప స్వామి పాదాలను తాకాయి..

అద్భుతంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు సూర్య భగవానుడు అయ్యప్ప స్వామి స్వామివారిని చూడడానికి వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం అద్భుతంగా జరిగిందని అక్కడ ఉన్న ఆలయ ధర్మకర్త మురిపాక కాళిదాస్ శర్మ తెలిపారు. ఈ సూర్యకిరణాల వల్ల ప్రజలందరూ చూసి అందరూ సంతోషంగా ఉండాలని ఆయన సంకల్పం సిద్ధిస్తుంది ఆయన అన్నారు..

Related posts

ఇసుక రీచ్ లు అర్హమైన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: రాజంపేటలో జనతా కర్ఫ్యూ సక్సెస్

Satyam NEWS

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment