సిక్కోలు జిల్లా లో అరసవల్లి శ్రీ సూర్య నారాయుని దేవాలయం లో ఎలాగైతే రధ సప్తమి నాడు సూర్యుని కిరణాలు… గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని తాకుతాయే అలా నే పొరుగున ఉన్న పార్వతీ పురం మన్యం జిల్లా లో ఆ మాదిరిగానే జరిగింది.
పార్వతిపురం పట్టణంలో ఉన్న దుర్గ చెట్టు ఆవరణంలో అయ్యప్ప స్వామి దేవాలయము లో ఆ అద్భుతం జరిగింది..దుర్గ చెట్టు ఆవరణంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో సూర్య భగవాను… కిరణాలు అయ్యప్ప స్వామి పాదాలను తాకాయి..
అద్భుతంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు సూర్య భగవానుడు అయ్యప్ప స్వామి స్వామివారిని చూడడానికి వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం అద్భుతంగా జరిగిందని అక్కడ ఉన్న ఆలయ ధర్మకర్త మురిపాక కాళిదాస్ శర్మ తెలిపారు. ఈ సూర్యకిరణాల వల్ల ప్రజలందరూ చూసి అందరూ సంతోషంగా ఉండాలని ఆయన సంకల్పం సిద్ధిస్తుంది ఆయన అన్నారు..