Slider హైదరాబాద్

భారత సైన్యానికి సంఘీభావం

#Ravindarreddy

ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత ప్రభుత్వం మరియు సైన్యం చేస్తున్న చర్యలకు సంఘీభావంగా బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలను చేత పట్టి సంఘీభావ ర్యాలీని నిర్వహించారు నాయకులు డివిజన్ ప్రజలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటనలో 26 మంది భారతీయులను చంపిన ఉగ్రవాదుల పైన భారత సైన్యం చేపడుతున్న చర్యలను విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఒకతాటిపైన నిలబడి భారత సైన్యానికి అండదండలు అందించాలని కార్పొరేటర్ రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Related posts

హుజూర్ నగర్ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

Satyam NEWS

ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ

Satyam NEWS

ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి

mamatha
error: Content is protected !!