Slider నిజామాబాద్

పాఠశాలను పర్యవేక్షించిన మానిటరింగ్ అధికారి

monitoring officer

బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం మానిటరింగ్ అధికారి కాంప్లెక్స్ హెచ్ఎం కిషోర్ పర్యవేక్షించారు. విద్యార్థుల రికార్డులు, హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన రిజిస్టర్లు, స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా స్వయం మూల్యాంకన విద్యార్థులకు కచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా తనిఖీ చేశారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో కూడుకున్న భోజనాన్ని వండి వడ్డించాలని ప్రతి ఒక్క విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి విద్యాబోధన చేయాలని ప్రధాన ఉపాధ్యాయురాలు రానా తబస్సుమ్ కు  సూచించారు. విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Related posts

చంద్రబాబు అధికారంలో ఉంటే ‘చంద్రన్న క్రిస్మస్ కానుక’ అందేది

Satyam NEWS

జగన్ అన్న వచ్చాడు కరెంటు షాక్ ఇచ్చాడు

Satyam NEWS

చూస్తూ ఊరుకోం అధికారపార్టీ దుమ్ము దులుపుతాం

Satyam NEWS

Leave a Comment