32.2 C
Hyderabad
March 24, 2023 21: 09 PM
Slider ఆధ్యాత్మికం

బొడికొండపై ఆదిత్యుని సాక్షిగా సూర్య నమస్కారాలు…!

#suryanamaskaram

వ్యక్తి నిర్మాణమే సంఘ్ లక్ష్యమని..ఆ ఉద్దేశ్యం తో ఏమీ ఆశించకుండా… మెరుగైన… జాతీయ భావాలతో పని చేయటమే ఆర్.ఎస్.ఎస్ ముందు న్న లక్ష్యమని చేతలతో చూపించారు.. స్వయంసేవకులు.ఏపీలో ని విజయనగరం జిల్లా రామతీర్థం లో బోడి కొండ…ఉందని…సుమారు రెండేళ్ల క్రితమే… ఆ కొండపై ఉన్న అతిపురాతన రాముని విగ్రహ శిరస్సు ఖండనతో..రామతీర్థం కాస్త…మరింత ఖ్యాతి కెక్కింది.అనతికాలంలోనే ఎక్కడైతే రాముని విగ్రహ శిరస్సు ఖండించబడిందో…దాని స్థలంలో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా… దాదాపు మూడు కోట్ల భవ్యమైన రామమందిరాన్ని నిర్మించిన సంగతి కూడా తెలిసిందే. అదే రామతీర్థం బొడికొండకు…విజయనగరం నుంచీ ఆర్.ఎస్.ఎస్ సభ్యులు.. శాఖ శిక్షకులు సాహసయాత్ర చేపట్టారు. రధ సస్తమి దినోత్సవాలను పునస్కరించుకుని…సూర్యభగవానుడు సాక్షిగా బొడికొండపై సూర్య నమస్కారాలు చేసారు.”ఓం ద్యేయస్సదా సవృత్తి మండల మధ్యవర్తీ”..అంటూ ఉత్సాహవంతులైన యువకులు… ఉక్కు నరాలు… ఇనుప కండరాలు కలిగిన కుర్రాళ్లు.. ఈ సాహసయాత్ర చేసి..”సంఘే శక్తే కలౌయుగే”..అంటూ సమాజానికి చేసి చూపించారని అంటోంది…”సత్యం న్యూస్. నెట్”.

Related posts

అనారోగ్యంతో ఉన్న కుమార్తెను కాపాడుకోవడానికి తండ్రి తపన

Satyam NEWS

తొలిసారి ఎగిరే హైబ్రిడ్ కారును లాంచ్ చేయనున్న ఇండియా

Sub Editor

సమస్యలను పరిష్కరించాలని జలమండలి జి ఎమ్ కు వినతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!