39.2 C
Hyderabad
March 29, 2024 15: 01 PM
Slider జాతీయం

టీమిండియా ఘన విజయం.. 66 పరుగుల తేడాతో విన్

టీ20 ప్రపంచ కప్ 2021 రెండో మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. కోహ్లీసేన టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ టీం తడబడింది.

భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.

Related posts

ఆడపిల్ల పుట్టిందని భార్యను చిత్ర హింసలు పెట్టిన హోం గార్డ్

Bhavani

పెద్దపులి సంరక్షణ తోనే పర్యావరణ సమతుల్యత

Satyam NEWS

రక్తదానం చేసిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

Satyam NEWS

Leave a Comment