ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మూర్చవ్యాధి టీడీపీ ఆగ్రహం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయి 150 మంది అస్వస్థతకు గురయ్యారని ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం...