ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కోర్టు సమన్లు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనేది అభియోగం. ట్రాఫిక్కు...