సిద్ధిపేట శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డివైడర్ను అతివేగంగా ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్నటూ టౌన్ CI, SIలు సిబ్బందితో చేరుకొని...
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే.గంగవరం మండలం కోట గ్రామంలోని కోటిపల్లి యానం ఎటు గట్టు రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు యానంకు...