బండి ఆరోపణ.. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ఐదు కోట్లా!!!
మేయర్ ఎన్నిక కోసం బీజేపీ కార్పొరేటర్లను అధికార టీఆర్ఎస్ పార్టీ ఐదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తామని ఆఫర్ల మీదఆఫర్లు వెదజల్లుతోందని బీజేపీ (భారతీయ జనతా పార్టీ) రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు....