వాజ్ పేయి జయంతి సందర్భంగా ఘన నివాళి
మాజీ ప్రధాని ఏ బి వాజపేయి జయంతిని పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురం శివాజీకేఫ్ సెంటర్లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నరశింహారావు...