ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సీ గోగీ తుపాకీ కాల్పులతో మరణించాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. ఆయన స్వంత లైసెన్స్ పిస్టల్ నుండి ప్రమాదవశాత్తు కాల్పులు జరిగి...
ఢిల్లీ ఎన్నికలకు వెళుతున్న తరుణంలో తనకు ఎన్నికల శుభాకాంక్షలు తెలిపిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరిని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం నాడు తిట్టిపోశారు. శనివారం ఓటు వేసిన...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దేశమంతా అత్యంత ఆసక్తిగా చూస్తోంది.అధికార పార్టీ బిజెపి విజయం ఖాయమనే మాటలు ఎక్కువగా వినపడుతున్నా,అమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఎక్కువగానే పెట్టుకుంటోంది. కాంగ్రెస్ కూడా కుస్తీ పడుతోంది కానీ వాతావరణం...
గుజరాత్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సూరత్ (తూర్పు) అభ్యర్థి కంచన్ జరీవాలా బుధవారం తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసి తన నామినేషన్ను ఉపసంహరించుకునేలా చేసిందని...