బూతులు తిడుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై న్యాయ చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సిద్ధమయ్యారు. రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా...
తమ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టిన జగన్ సర్కార్ రెండు తెలుగు న్యూస్ ఛానెళ్లను కూడా అదే కేసులో చేర్చిన విషయం తెలిసిందే. టీవీ5,ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లపై...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె. రఘు రామకృష్ణం రాజు కేసులో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను కూడా పోలీసులు సహ నిందితులుగా చేర్చారు. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు...
ఎవరైనా తెలియని వారు మరణించినా కూడా సాటి మనిషి ‘అయ్యో పాపం’ అంటాడు. తెలిసిన వారు మరణిస్తే సానుభూతి వ్యక్తం చేస్తారు. ఆప్తులు మరణిస్తే దగ్గరుండి సాగనంపుతారు. ఇది సాధారణంగా జరిగే విషయం. ఈ...
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పెయిడ్ ఆర్టిస్టు అనేది...
రామోజీరావు దర్శకత్వంలో ఈ టీవీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఏబిఎన్, బిఆర్ నాయుడు నిర్వహించే టీవీ 5 ఛానెళ్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు శాయశక్తులా...