ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
రాష్ట్రంలో రోడ్లునెత్తురోడాయి. వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి నిండు ప్రాణాలు బలయ్యాయి. వారి ఇళ్లలో అంతులేని విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులున్నారు. వారి తల్లిదండ్రుల...