ఏపీ గవర్నర్ ను కలిసిన వీసీ ఆచార్య కె.పద్మరాజు
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె.పద్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి ఎస్.అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు...