ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం అయింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది....
పాట్నాలో జరిగిన 15 విపక్ష పార్టీల సమావేశం ఇప్పుడు సీమ్లా ఒప్పందానికి సిద్ధం అవుతోంది. దాదాపు 400 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు చెందిన వారు ఒక్కరే పోటీ చేస్తారు. ఈ మేరకు సీమ్లా...
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ సభపై ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అశిలేశ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్కు అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు...
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ప్రాబల్యం ఉన్న మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నది. రేపు జరిగే ఈ...
తండ్రి ప్రాతినిధ్యం వహించిన మెయిన్పురి పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విపరీతంగా శ్రమపడుతున్నారు. గతంలో రాంపూర్, అజంగఢ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కనీసం అక్కడికి వెళ్లడం...
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 5న ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి....
అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీకి చెందిన ప్రముఖుల సూచనల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో...
మరణించిన రాజకీయ మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో సంచలనాలకు కొదవే లేదు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా సృష్టించిన సంచలనం కూడా అంతా ఇంతా కాదు....
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఈ ఉదయం 8.16 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు 82 ఏళ్లు. ములాయం సింగ్ గురుగ్రామ్లోని...
యూపీ మాజీ సీఎం, ఎస్పీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడటం లేదు. నాలుగో రోజు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. బుధవారం గురుగ్రామ్లోని మేదాంత...