26 న భారత్ బంద్ జయప్రదం చేయాలని వామపక్షాల బైక్ ర్యాలీ
ములుగు జిల్లా కేంద్రంలో వామపక్షాల రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం పసర నుండి నుండి వెంకటాపూర్ మండలం మీదుగా ములుగు జిల్లా కేంద్రానికి బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి...