ఆంధ్రప్రదేశ్లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారు. ఆ రోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో...
ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ను గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, బిల్ట్ ను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్ షా...
బీసీ ముఖ్యమంత్రి నినాదం పని చేస్తుందో లేదో కానీ తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొన్నది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ఈ కొత్త నినాదంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి...
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి ఆయన...
వైసీపీ కార్యకర్తలాగా పని చేస్తున్న సీఐడీ చీఫ్ సంజయ్ పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కిజంరాజు రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీ...
కాంగ్రెస్ , బీఆర్ యస్ కుటుంబపార్టీలే, ఈ రాష్ట్రంలో మార్పురావాలంటే బీజేపీ వల్లనే సాధ్యం, బీజేపీ ఒక్కటే మంచి పరిపాలన ఇస్తుంది, రైతు ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాల్సిందే, కేసీఆర్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాచలం వస్తారని...
తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ అవుతారని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్ కల్యాణ్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల...