28.7 C
Hyderabad
April 20, 2024 10: 29 AM

Tag : Amith Shah

Slider ప్రత్యేకం

ఏపిలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధం?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ...
Slider కరీంనగర్

ఈనెల 28న కరీంనగర్ కు అమిత్ షా రాక

Satyam NEWS
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారు. ఆ రోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో...
Slider వరంగల్

బీజేపీని గెలిపిస్తే ములుగులో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం

Satyam NEWS
ములుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ ను గెలిపిస్తే పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, బిల్ట్ ను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అమిత్ షా...
Slider సంపాదకీయం

బీసీ సీఎం అంశం బీజేపీకి కలిసి వచ్చేనా?

Satyam NEWS
బీసీ ముఖ్యమంత్రి నినాదం పని చేస్తుందో లేదో కానీ తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొన్నది. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీలో ఈ కొత్త నినాదంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి...
Slider ముఖ్యంశాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ

Satyam NEWS
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి ఆయన...
Slider ప్రత్యేకం

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

Satyam NEWS
వైసీపీ కార్యకర్తలాగా పని చేస్తున్న సీఐడీ చీఫ్ సంజయ్ పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కిజంరాజు రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీ...
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ ,బీఆర్ యస్ మజ్లీస్ పార్టీలు ఒక్కటే

Satyam NEWS
కాంగ్రెస్ , బీఆర్ యస్ కుటుంబపార్టీలే, ఈ రాష్ట్రంలో మార్పురావాలంటే బీజేపీ వల్లనే సాధ్యం, బీజేపీ ఒక్కటే మంచి పరిపాలన ఇస్తుంది, రైతు ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాల్సిందే, కేసీఆర్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని...
Slider ప్రత్యేకం

27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన

Satyam NEWS
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని...
Slider ముఖ్యంశాలు

29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన

Satyam NEWS
తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ రంగాల ప్రముఖులతో 29న అమిత్ షా భేటీ అవుతారని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. కార్యక్రమ నిర్వహణపై పార్టీ...
Slider ప్రత్యేకం

పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని జగన్ ఆదేశాలు

Satyam NEWS
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్ కల్యాణ్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల...