27.7 C
Hyderabad
April 25, 2024 07: 42 AM

Tag : Amith Shah

Slider జాతీయం

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

Satyam NEWS
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్ డీ ఏ కూటమి సమావేశం జరగనున్నది. ఎన్ డి ఏ కూటమి సమావేశం జరగడం విచిత్రం కాదు కానీ ఈ సమావేశానికి వైసీపీకి ఆహ్వానం...
Slider క్రీడలు

నిరసన ప్రదర్శన నుంచి వైదొలగిన సాక్షి

Satyam NEWS
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ నిరసన ప్రదర్శన...
Slider జాతీయం

ప్రధాని సీటు ఖాళీ లేదు

Satyam NEWS
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.. ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసీఆర్‌ తెలుసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని...
Slider సంపాదకీయం

ఢిల్లీ యాత్రలు ‘ముందస్తు’ కు యత్నాలా?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలుస్తున్నారు? కలిసి ఏం మాట్లాడుతున్నారు? సీఎం కలవడం సరే…. వేరే ఏ పనీ లేనట్లు ప్రధాని ఎందుకు...
Slider ప్రత్యేకం

2024లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి

Satyam NEWS
ఒకవైపు అధికార మహాకూటమి పూర్నియా వేదికపై సమావేశమై బీజేపీ రహిత భారత్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం బగాహాకు చేరుకుని జేడీయూ-ఆర్జేడీ కూటమిని విద్రోహ కూటమిగా అభివర్ణించారు. నీరు,...
Slider జాతీయం

ఉత్తరాయణ పండుగను ఘనంగా జరుపుకున్న అమిత్ షా

Satyam NEWS
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉత్తరాయణ పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. సూర్యుని ఉత్తరాయణ గమనం సందర్భంగా ప్రజలు గాలిపటాలు...
Slider జాతీయం

కేంద్ర నిర్ణయం ఉపసంహరణ: జైనుల పుణ్యక్షేత్రం యధాతధం

Satyam NEWS
జైనులకు అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రమైన జార్ఖండ్ లోని ‘శ్రీ సమ్మేద్ శిఖర్’ను పర్యాటక ప్రాంతంగా చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జైన...
Slider ప్రత్యేకం

కర్నాటకలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

Satyam NEWS
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, కర్ణాటకలో ‘అసంపూర్ణ ప్రభుత్వం’ ఏర్పాటు చేయవద్దని, మూడింట రెండొంతుల మెజారిటీతో...
Slider జాతీయం

రాహుల్ గాంధీ భద్రతలపై కాంగ్రెస్ ఆందోళన

Satyam NEWS
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ (CRPF) విఫలం అయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. అయితే రాహుల్ గాంధీ భద్రతా నిబంధనలను స్వయంగా ఉల్లంఘిస్తున్నారని సెంట్రల్...
Slider ప్రత్యేకం

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 32 మంది మృతి

Satyam NEWS
గుజరాత్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారు. మచ్చు నది పై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి మోర్బీ...