మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం: అమిత్ షా
మాదక ద్రవ్యాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానానికి ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో మాదకద్రవ్యాల సమస్య ఎక్కువగా ఉందని ఆయన ప్రస్తావిస్తూ, డ్రగ్స్పై...