28.2 C
Hyderabad
April 20, 2024 14: 06 PM

Tag : Andhra Pradesh High Court

Slider కృష్ణ

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS
అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5...
Slider సంపాదకీయం

ఇప్పటికైనా వెన్నెముక ఆధారంగా నిటారుగా నిలబడతారో లేదో??

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు భయం భయంగా ఎలా బతుకుతున్నారో నేడు తేటతెల్లం అయింది. చాలా కాలంగా ఈ పరిస్థితిపై చర్చలు జరుగుతున్నా నేడు అధికారికంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారి...
Slider ముఖ్యంశాలు

ఏకగ్రీవాలను ఆమోదించాలని హైకోర్టు ఆదేశం

Satyam NEWS
ఎంపీటీసీ,జెడ్ పీటీ ఏకగ్రీవ ఎన్నికలపై ఎస్ఈసీ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్‌ఈసీకి...
Slider సంపాదకీయం

ఏపి లో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రభుత్వోద్యోగులు

Satyam NEWS
కమిషనర్ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వరు, వారి సర్వీసు నిబంధనలను యజమాయిషీ కూడా చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ...
Slider ముఖ్యంశాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS
రోజులు మారిపోయినాయని సంతోష పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో పెను దెబ్బ తగిలింది. అమరావతి రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత...
Slider సంపాదకీయం

కోర్టును ధిక్కరించడం హీరోయిజం అనిపించుకోదు

Satyam NEWS
న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగులుతుంటే న్యాయమూర్తులపై ఎదురు తిరుగుతున్నారే తప్ప పాలనావ్యవహారాలను చక్కదిద్దుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయబద్దంగా తీర్పులు చెబుతుంటే వాటిని పరిశీలించి అనుగుణంగా వ్యవహారాలను మార్చుకోవాలి. అందులో ఎలాంటి భేషజాలకు పోవాల్సిన...
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు పరిశీలన

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై హైకోర్టు పరిశీలన జరపాలని నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పాస్ పిటిషన్లను విచారించే సందర్భంగా రాష్ట్ర హైకోర్టు, ఈ పిటిషన్లను రాజ్యాంగ ఉల్లంఘన...
Slider ముఖ్యంశాలు

న్యాయమూర్తులపై అసభ్య పోస్టింగ్ లు: రంగంలోకి సీబీఐ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయింది. హైకోర్టు ఆదేశాలతో 12 కేసులను విశాఖలో సీబీఐ రిజిస్టర్ చేసింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు...
Slider ముఖ్యంశాలు

అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం విచారణ

Satyam NEWS
తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని భూముల సేకరణ లో పాల్పడిన అవకతవకలను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు విధించిన స్టే ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు...
Slider ముఖ్యంశాలు

సిఎం జగన్ క్రైస్తవుడనేందుకు ఆధారాలు చూపండి

Satyam NEWS
శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలకు తిరుమలకు వెళ్లిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదని, అధికారులు సైతం చట్ట నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుఠపురం...