31.7 C
Hyderabad
April 18, 2024 23: 29 PM

Tag : Andhra Pradesh police

Slider ముఖ్యంశాలు

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

Satyam NEWS
విజయనగరం డీఎస్పీ గా కాళిదాసు.. .! చీపురు పల్లి డీఎస్పీ గా చక్రవర్తి….! ఏపీలో ముందస్తు ఎన్నికలంటూ సోషల్ మీడియా పుణ్యమా పుకార్లు చక్కర్లు కొడుతున్న తరుణంలో నే…రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం… అందుకు ఊతమిచ్చేలా…పోలీసు...
Slider అనంతపురం

ఏసీబీ వలలో బుక్కరాయసముద్రం సిఐ

Satyam NEWS
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సర్కిల్ సీఐ రాము, కానిస్టేబుల్ కరీం ఒక భూ వివాదం పరిష్కారం కోసం బాధితుల నుంచి 25వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు....
Slider కడప

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇదేం ఖర్మ: బత్యాల

Bhavani
వైసీపీ నాయకులు పోలీసులను నానాబూతులు తిడుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఏపి పోలీసులకు ఇదేం ఖర్మ అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్...
Slider ప్రత్యేకం

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన డీజీపీ

Satyam NEWS
దక్షిణ భారతదేశం నుండి జాతీయ స్థాయి లాన్ టెన్నిస్, కుస్తీ పోటీ లో పతకాలు సాధించిన ఎపి  పోలీస్ క్రీడకారులను డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి  అభినందించారు. అదే విధంగా వారికి నగదు బహుమతిని అందించారు....
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా లో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల  వ్యాయామశాలను (జిమ్) ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను...
Slider గుంటూరు

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా  డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్...
Slider కృష్ణ

ఏపీ డీజీపీకి హైకోర్టు షాక్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ కు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్‌ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించడంపై కర్నూలు జిల్లా  కల్లూరుకి చెందిన సౌదామిని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
Slider ముఖ్యంశాలు

వెయింటింగ్ లో ఉన్న 35 మంది ఏఎస్పీల‌కు పోస్లింగ్ లు…!

Satyam NEWS
ఉత్త‌ర్వులు జారీ చేసి  హోం శాఖ కార్య‌ద‌ర్శి  విశ్వ‌జిత్ కుమార్ ఏపీలో ఆ రాష్ట్ర హోం శాఖ‌….. 52 అడిష‌న‌ల్ ఎస్పీల‌కు పోస్టింగ్ లు ఇచ్చింది. అందులో ఇటీవ‌లే  35 మంది ఏఎస్పీలకు ప‌దోన్న‌తి...
Slider ప్రత్యేకం

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్ రెడ్డి

Satyam NEWS
ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి  బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ సవాంగ్‌ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా,...
Slider ముఖ్యంశాలు

అవమానకర రీతిలో గౌతమ్ సవాంగ్ అవుట్

Satyam NEWS
ఎంతో విధేయతతో పని చేసిన ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ పదవి నుంచి అత్యంత అవమానకర రీతిలో తొలగించారు. ఆ స్థానంలో 1992 బ్యాచ్ ఐ...