మద్నూర్ దక్షిణ ముఖ ఆంజజేయుడికి రికార్డు స్థాయి ఆదాయం
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రోజున అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రికార్డు...