అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, రథం...
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు...