28.2 C
Hyderabad
April 20, 2024 14: 00 PM

Tag : AP Assembly

Slider ముఖ్యంశాలు

మీసం తిప్పడం, విజిల్ వేయడం సభా సంప్రదాయమా…?

Satyam NEWS
ఎంతో హుందాగా.. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో.. మీసం తిప్పడం,  విజిల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవ పరిచారని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ...
Slider కృష్ణ

నినాదాలతో హోరెత్తుతున్న ఏపీ అసెంబ్లీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్టు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం...
Slider కృష్ణ

వచ్చే నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Satyam NEWS
మార్చి14నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తిస్ధాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే...
Slider చిత్తూరు

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు...
Slider ముఖ్యంశాలు

శాసన సభ ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఎన్నికైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో  వారికి కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు...
Slider ముఖ్యంశాలు

టీడీపీ ఇక ప్యాకప్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

Satyam NEWS
రాష్ట్రంలో ఇక టీడీపీ మూటముళ్లు సర్దుకోవలసిందేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా కు వచ్చిన ఆయన రామతీర్థం వెళ్లారు. అక్కడ దేవస్థానం ఈఓ అధికార లాంఛనాలతో స్పీకర్ కు స్వాగతం...
Slider కర్నూలు

శ్రీశైలం మహా క్షేత్రంలో అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS
కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి సీతారాం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారువీరికి ఆలయ ప్రధాన గోపురం...
Slider ప్రత్యేకం

తీర్పుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS
శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం ఒక్క శాసన...
Slider సంపాదకీయం

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS
సుదీర్ఘ రాజకీయ జీవితంతో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుర్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా అత్యధిక సార్లు...
Slider కృష్ణ

తొలిసారి సభలో ప్రత్యక్షంగా ప్రసంగించనున్న బిశ్వభూషణ్ హరిచందన్

Satyam NEWS
రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్...