ఎంతో హుందాగా.. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన సభలో.. మీసం తిప్పడం, విజిల్ వేయడం ద్వారా టీడీపీ సభ్యులు అగౌరవ పరిచారని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మాజీ...
మార్చి14నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తిస్ధాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కూతుహలమ్మ మరణించారు. వృతరీత్యా డాక్టర్ గా పని చేస్తున్న ఆమె 1978 లో కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి గా చిత్తూరు...
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఎన్నికైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో వారికి కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు...
రాష్ట్రంలో ఇక టీడీపీ మూటముళ్లు సర్దుకోవలసిందేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా కు వచ్చిన ఆయన రామతీర్థం వెళ్లారు. అక్కడ దేవస్థానం ఈఓ అధికార లాంఛనాలతో స్పీకర్ కు స్వాగతం...
కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో ని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి సీతారాం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారువీరికి ఆలయ ప్రధాన గోపురం...
శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం ఒక్క శాసన...
సుదీర్ఘ రాజకీయ జీవితంతో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుర్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా అత్యధిక సార్లు...
రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్...