Tag : AP CM Chandrababu

Slider కృష్ణ

కొలికపూడిని పట్టించుకోని చంద్రబాబు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. నేడు నందిగామ పర్యటనలో పాల్గొన్న చంద్రబాబునాయుడు కొలికిపూడిని పట్టించుకో కుండానే ముందుకు సాగిపోయారు....
Slider ముఖ్యంశాలు

ప్రతి ఎన్నిక మనకు పరీక్షే: సీఎం చంద్రబాబు

Satyam NEWS
ఉమ్మడి  గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో...
Slider ముఖ్యంశాలు

ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

Satyam NEWS
సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తాను ఆంధ్రప్రదేశ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. హరీష్‌ కుమార్‌...
Slider ముఖ్యంశాలు

విశాఖలో పెప్సికో గ్లోబల్ డెలివరీ సెంటర్

Satyam NEWS
లేస్, డోరిటోస్, చీటోస్, రఫిల్స్, క్వేకర్ ఓట్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ స్నాక్స్‌ల నుండి పెప్సి, మౌంటెయిన్ డ్యూ, గాటోరేడ్, సెవనప్, ట్రోపికాన వంటి రుచికరమైన పానీయాల వరకు, 200 కంటే ఎక్కువ దేశాల్లో...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబుపై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఎన్ కౌంటర్

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఇతను ఏపీ...
Slider ప్రత్యేకం

మంత్రి భరత్ పై మండిపడ్డ సీఎం(with Video)

Satyam NEWS
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ...
Slider విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు

Satyam NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన...
Slider చిత్తూరు

తిరుపతి తొక్కిసలాట బాధితులకు సీఎం పరామర్శ

Satyam NEWS
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షతగాత్రులై  స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ పలు వివరాలు వారితో...
Slider విశాఖపట్నం

అభివృద్ధి ప్రదాతలకు అద్భుత నీరాజనం

Satyam NEWS
విశాఖపట్నంలో అభివృద్ధి సంబరం అంబరాన్ని తాకింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2.08 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి విశాఖ వాసులతో పాటు యావత్...
Slider ముఖ్యంశాలు

భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam NEWS
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు  మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల...
error: Content is protected !!