వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇంటికే నేరుగా పెన్షన్లు :జగన్
వచ్చే నెల నుంచి అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల ఇంటివద్దకే తీసుకెళ్లి అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...