గతంలో వై ఎస్ జగనుకు జాకీలేసిన ఐప్యాక్ సృష్టికర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైకాపా ఘోరంగా ఓడిపోతుందని చెప్పడాన్ని ఎవరూ కలగనలేదు. వైకాపా శ్రేణులు ఊహించలేదు అస్సలు. జాతీయ మీడియాకు ఇంటర్వూలలో.. రెండు సార్లు,...
ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి స్పందించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం 45...
అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఇద్దరు నానీలకూ మళ్లీ మంత్రి పదవి యోగం పట్టబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇద్దరు నానీలూ మళ్లీ మంత్రులు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. రాష్ట్ర మంత్రి వర్గ పునర్...
కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్...
ఈ నెల 30 సీఎం జగన్ విజయనగరం జిల్లాకు రానున్నారని తన నియోజకవర్గంలో రెండో సారి పర్యటిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, పార్టీ నేతలతో, జిల్లా అధికారులతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని తాము మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చెప్పిన విషయాన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన తిరుమలలోనే బసచేస్తారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక...