ఏపీ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు రూ. 2.10 కోట్లను అక్రమంగా చెల్లించారని చెప్పారు....
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ. 114 కోట్ల స్కామ్ జరిగిందని, చంద్రబాబే ఈ స్కామ్ కు అధ్యుడు అని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఏపీ...
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి వినియోగదారుల మన్ననలు పొందుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని...
గత ప్రభుత్వంలో ఫైబర్నెట్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ...