32.2 C
Hyderabad
April 20, 2024 19: 29 PM

Tag : AP Government

Slider ప్రత్యేకం

పేద జర్నలిస్టులకు ఘోర అవమానం….?

Satyam NEWS
ఎన్నికల ముందు జర్నలిస్టులను ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల జీవో పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే ఏపీలో జర్నలిస్టులకు ఏ మాత్రం...
Slider విశాఖపట్నం

విజయదశమి నుంచి పాలన విశాఖలో

Bhavani
విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి సాగర నగరం నుంచి పాలన మొదలవుతుందని ఇవాళ భేటీ అయిన కేబినెట్ తీర్మానించింది....
Slider ప్రత్యేకం

చంద్రబాబు సెకండ్‌ బౌన్సర్‌.. జగన్‌ హిట్‌ వికెట్‌..?

Satyam NEWS
అలుపెరగని పోరాటాలతో ఏపీలో జగన్‌ సర్కార్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై వేసిన తొలి బౌన్సర్‌కి జగన్‌ టీమ్‌ పరుగులు పెట్టింది.. సమాధానం చెప్పుకోలేక...
Slider గుంటూరు

స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం రూ.3,538 కోట్లు విడుదల

Satyam NEWS
సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు...
Slider గుంటూరు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై వేటు

Satyam NEWS
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణపై జగన్ సర్కార్ వేటు వేసింది. సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్ విడుదల చేసింది. సూర్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ...
Slider కృష్ణ

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు అరికట్టలేరా

Satyam NEWS
ఫార్మా కంపెనీల్లో  తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా ఫార్మా పరిశ్రమల్లో  సంభవిస్తున్న ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ...
Slider చిత్తూరు

చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు

Satyam NEWS
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్‌స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం...
Slider కృష్ణ

ఏపి ప్రభుత్వ ఉద్యోగుల నెత్తిన ‘టైమ్ బాంబ్’

Bhavani
ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉద్యోగులు విధుల్లో ఉంటేనే జీతం చెల్లించేందుకు ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు పాటించడం...
Slider గుంటూరు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్ఫ్యాప్టో సమాయత్తం

Satyam NEWS
ఇప్పటికే ప్రభుత్వంపై ఎపీ జేఏసీ అమరావతి, ఎపిజీ ఈ ఏ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండగా తాజాగాఫ్ఫ్యాప్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం అవుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో డిమాండ్...
Slider సినిమా

ఏపిలో ప్రజల వద్దకు సినిమా

Bhavani
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే ఛాన్స్‌ ఏపీ ఫైబర్‌ నెట్‌ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు “ప్రజల వద్దకు సినిమా” తీసుకు వస్తున్నామని...