ఎన్నికల ముందు జర్నలిస్టులను ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల జీవో పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే ఏపీలో జర్నలిస్టులకు ఏ మాత్రం...
విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి సాగర నగరం నుంచి పాలన మొదలవుతుందని ఇవాళ భేటీ అయిన కేబినెట్ తీర్మానించింది....
సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై జగన్ సర్కార్ వేటు వేసింది. సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్ విడుదల చేసింది. సూర్యనారాయణపై క్రమశిక్షణా చర్యలు పూర్తిగా తీసుకునే వరకూ...
ఫార్మా కంపెనీల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా ఫార్మా పరిశ్రమల్లో సంభవిస్తున్న ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం...
ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉద్యోగులు విధుల్లో ఉంటేనే జీతం చెల్లించేందుకు ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు పాటించడం...
ఇప్పటికే ప్రభుత్వంపై ఎపీ జేఏసీ అమరావతి, ఎపిజీ ఈ ఏ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుండగా తాజాగాఫ్ఫ్యాప్టో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తం అవుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో డిమాండ్...
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు “ప్రజల వద్దకు సినిమా” తీసుకు వస్తున్నామని...