ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో...
గుంటూరు నగరంలోని పట్టాభిపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసూదన్రావును 48 గంటల్లోనే ఉన్నతాధికారులు వీఆర్కు పంపించారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కీలకమైన పట్టాభిపురం పోస్టింగ్ ఇవ్వటంపై ఉన్నతస్థాయిలో దుమారం...
కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ..మండు వేసవిలోనూ చల్లటి కబురు చెప్పింది. కరెంటు బిల్లుల పెంపు నుంచి బిగ్ రిలీఫ్ ఇచ్చింది....
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాలకు రూ. 1554.99 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించేందుకు ఈ సమావేశంలో ఆమోదం...
విజయవాడ లోని వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఎన్నిక కోసం బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి బోర్డ్ సభ్యుల లో ఒకరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియ నిర్వహణ అధ్యక్షత...
వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్...
విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ...
ఎన్నికల ముందు జర్నలిస్టులను ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల జీవో పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే ఏపీలో జర్నలిస్టులకు ఏ మాత్రం...