28.2 C
Hyderabad
June 14, 2025 10: 16 AM

Tag : AP Governor

Slider ప్రత్యేకం

‘ఆ రోజు రాత్రి గంట పాటు లైట్లు ఆపేయండి’

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఒక ప్రత్యేక సందేశం ఇచ్చారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22న శనివారం రాత్రి 8.30 గంటల...
Slider ముఖ్యంశాలు

రాజ్ భవన్ లో కోలాహలంగా ఎట్ హోం

Satyam NEWS
76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ లోని గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు… ఎట్ హోం నిర్వహించడమనేది రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీ...
Slider కృష్ణ

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

Satyam NEWS
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో, పూర్ణకుంభంతో స్వాగతం...
Slider కృష్ణ

తొలిసారి సభలో ప్రత్యక్షంగా ప్రసంగించనున్న బిశ్వభూషణ్ హరిచందన్

Satyam NEWS
రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్...
Slider జాతీయం

ఏపి గవర్నర్ గా కర్నాటక సిఎం యడ్యూరప్ప?

Satyam NEWS
ఏపి గవర్నర్ గా ప్రస్తుత కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను నియమించబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యడ్యూరప్ప అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే తీసుకున్నారని తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత...
Slider ముఖ్యంశాలు

Breaking News: ఏపీ గవర్నర్ కు ఢిల్లీ పిలుపు

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు,  రఘురామకృష్ణంరాజు వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో...
Slider ప్రత్యేకం

రాజ్యాంగ ఉల్లంఘన దిశగా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్ ఎస్ పిని, ఇద్దరు డిఎస్ పిలను, నలుగురు సిఐ...
Slider ముఖ్యంశాలు

మంత్రి కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS
రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనే విమర్శల దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అదీ కూడా రాజ్యాంగ పదవుల్లోనే ఉన్న వారు చేస్తుంటే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
Slider సంపాదకీయం

స్థానిక ఎన్నికల చక్రబంధంలో ఇరుక్కున్న ఏపి సిఎం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరుకున పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పదవీ కాలం...
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను...
error: Content is protected !!