ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఒక ప్రత్యేక సందేశం ఇచ్చారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా మార్చి 22న శనివారం రాత్రి 8.30 గంటల...
76 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విజయవాడ లోని గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు… ఎట్ హోం నిర్వహించడమనేది రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీ...
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణతో, పూర్ణకుంభంతో స్వాగతం...
రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్...
ఏపి గవర్నర్ గా ప్రస్తుత కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను నియమించబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యడ్యూరప్ప అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే తీసుకున్నారని తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత...
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రఘురామకృష్ణంరాజు వైసీపీకి మధ్య కొనసాగుతున్న వివాదం లాంటి అనేక అంశాల నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్ ఎస్ పిని, ఇద్దరు డిఎస్ పిలను, నలుగురు సిఐ...
రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిపైనే విమర్శల దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అదీ కూడా రాజ్యాంగ పదవుల్లోనే ఉన్న వారు చేస్తుంటే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరుకున పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పదవీ కాలం...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను...