డిసెంబరు 14న జిల్లాలో ముగిసిన జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులను పరిష్కరించిన జిల్లాగా విజయనగరం పోలీసుశాఖ ద్వితియ స్థానం సాధించిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. లోక్ అదాలత్లో...
ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవికాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ పదవి...
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతాన్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచే పోస్టులు పెట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. నేను కూడా సోషల్ మీడియా బాధితురాలినే....
నేరస్తులను పట్టుకోవాల్సిన సీఐడీ చీఫ్ చీప్ గా అవినీతి కుంభకోణంకు పాల్పడితే? దేశానికి ఒక కేస్ స్టడీ అవ్వదా? దళితుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అక్రమంగా వాడుకున్నారన్న...
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో ఐజి బి. వెంకటరామిరెడ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అక్టోబర్ 20, 2024న “APSPF...
వైకాపా ఐదేళ్ళ పాలనలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై, నాయకులపై దుర్భాషలాడిన వైసిపి సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులపై కూడా కేసులు పెట్టి, విచారించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎపి...
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించాలన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ ప్రత్యేక...
సీఐడీ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి P V సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం కొత్త అభియోగాలు నమోదు చేసింది. సోషల్ మీడియా లో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అధికారుల ప్రవర్తన...
ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన...