16.9 C
Hyderabad
January 21, 2025 09: 47 AM

Tag : APGovtWithFloodVictims

Slider ప్రత్యేకం

డ్రోన్ల ద్వారా విజయవాడలో ఆహారం పంపిణీ

Satyam NEWS
విజయవాడ వరద బాధితుల కోసం డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా...
Slider గుంటూరు

ముంపు ప్రాంతాల్లో పశు సంపద కాపాడేందుకు చర్యలు

Satyam NEWS
భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, కాలువల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిపై రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక శాఖల...
Slider ముఖ్యంశాలు

లూథియానా నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Satyam NEWS
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభ్యర్ధన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లూథియానా నుంచి సైనిక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సుమారు 100 మందితో...
Slider కృష్ణ

విజ‌య‌వాడ వ‌ర‌ద‌ బాధితుల‌కు అత్య‌వ‌స‌ర మందులు

Satyam NEWS
తుపాను, భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దాదాపు  75,000 అత్య‌వ‌స‌ర మందుల కిట్ల పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింద‌ని ఆ శాఖ ...
Slider ప్రత్యేకం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్

Satyam NEWS
రాష్ట్రంలో వరద సహాయక చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ ద్వారా పవర్ బోట్లు పంపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కోరారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి...