పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టివి అధినేత అర్నబ్ గోస్వామి ని కేసుల్లో ఇరికించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పాకిస్తాన్ పత్రికల్లో హైలైట్ అవుతున్నాయి. అర్నబ్ గోస్వామి తన ఛానెల్ కు రేటింగ్స్ పెంచుకోవడానికి...