తెలంగాణ రాష్ట్రoలోఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖనాలు ప్రారంభం...
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చిన విషయం...
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలని పిసిసి చీఫ్ ,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి,...